కంపెనీలకు మాత్రమే ఆదాయపు పన్ను చట్టం మార్పులు వర్తింపు
- September 16, 2020
మస్కట్:ఆదాయపు పన్ను చట్టంలో మార్పులు చేయబడిన ప్రొవిజన్స్ కేవలం కంపెనీలకు సంబంధించినవి మాత్రమేనని అధికారులు వెల్లడించారు. సుల్తాన్ హైతం బిన్ టారిక్ జారీ చేసిన రాయల్ డిక్రీ సెప్టెంబర్ 14న విడుదలైన విషయం విదితమే. ఈ డిక్రీపై మినిస్ట్రీ అధికారులు స్పష్టతనిచ్చారు. కంపెనీల లాభాలపై టాక్స్కి సంబంధించి ఈ చట్టంలో మార్పులు జరిగాయనీ, ఇండివిడ్యువల్స్కి ఈ మార్పులతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఇన్స్టిట్యూషన్, ఫెసిలిటీ లేదా ఒమనీ కంఎనీ లేదా స్టేబుల్ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించి రెగ్యులేషన్స్ ఇందులో పేర్కొనబడినట్లు అధికారులు వివరించారు. ఆయా ఫెసిలిటీస్, సుల్తానేట్లో కమర్షియల్ రిజిస్ట్రీ కలిగి వుంటే, టాక్స్ చట్టం పరిధిలోకి వస్తాయి.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..