భారత్లో మరోసారి రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు
- September 17, 2020
న్యూ ఢిల్లీ: భారత దేశంలో కరోనా రోగుల సంఖ్య 51 లక్షలు దాటింది. ఇప్పటివరకు 51 లక్షల 18 వేల 254 మందికి వ్యాధి సోకింది. 24 గంటల్లో 97 వేల 894 మందికి కొత్తగా కరోనా నిర్ధారణ అయింది. అలాగే గత 24 గంటల్లో 1132 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశ వ్యాప్తంగా 82,719 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దేశంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులలో.. 83,198 మరణాలు, 40,25,079 డిశ్చార్జ్ లు పోను ప్రస్తుతం యాక్టివ్ కేసులు 10,09,976 గా ఉన్నాయి.
తాజా వార్తలు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!
- ఒమన్ ఎయిర్ కొత్త సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ కంటి సమస్యలపై స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!







