ఇండియన్ ప్రీమియర్ లీగ్కి అంతా సిద్ధం
- September 19, 2020
అబుధాబి:మరికొద్ది గంటల్లో అంగరంగ వైభవంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 ప్రారంభం కాబోతోంది. కరోనా నేపథ్యంలో ఇండియా నుంచి ఐపీఎల్ వేదిక యూఏఈకి మారిన విషయం విదితమే. రానున్న 52 రోజులు క్రికెట్ అభిమానుల్ని నరాలు తెగే ఉత్కంఠతో ఐపీఎల్ పోటీలు అలరించనున్నాయి. ముంబై ఇండియన్స్, చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్ల మధ్య తొలి పోరు ఈ సీజన్లో జరగనుంది. అంతర్జాతీయ క్రికెట్కి గుడ్ బై చెప్పిన క్రికెటర్ ధోనీ, ఈ ఐపీఎల్ ద్వారా తన అభిమానుల్ని అలరించబోతున్నాడు. యూఏఈలోని దుబాయ్, అబుదాబీ మరియు షార్జాలలో క్రికెట్ పోటీలు జరగనున్నాయి. ఇండియన్ క్రికెటర్స్తోపాటు వివిధ దేశాలకు చెందిన క్రికెటర్లకూ యూఏఈ రెండో హోం గ్రౌండ్ అనే అభిప్రాయం క్రికెట్ విశ్లేషకుల్లో వుంది. అయితే, స్టేడియంలలో ఇదివరకటిలా అభిమానుల కోలాహలం లేకపోవడంతో ఈ మ్యాచ్లు ఎలా క్రికెట్ అభిమానుల్ని అలరిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









