ఏపీ పోలీస్ సరికొత్త యాప్ ప్రారంభించిన సీఎం జగన్మోహన్ రెడ్డి
- September 21, 2020
తాడేపల్లి:సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఏపీ పోలీస్ సేవ యాప్ ను ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి,హోంమంత్రి మేకతోటి సుచరిత,డీజీపీ గౌతమ్ ససాంగ్, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఈ ఏపీ పోలీస్ సేవా యాప్ ద్వారా దాదాపు 87 రకాల సేవలను పొందవచ్చును. పోలీస్ స్టేషన్ ద్వారా లభించే అన్ని రకాల సేవలను ఈ యాప్ ద్వారా పొందవచ్చును.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు