ఏపీ పోలీస్ సరికొత్త యాప్ ప్రారంభించిన సీఎం జగన్మోహన్ రెడ్డి
- September 21, 2020తాడేపల్లి:సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఏపీ పోలీస్ సేవ యాప్ ను ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి,హోంమంత్రి మేకతోటి సుచరిత,డీజీపీ గౌతమ్ ససాంగ్, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఈ ఏపీ పోలీస్ సేవా యాప్ ద్వారా దాదాపు 87 రకాల సేవలను పొందవచ్చును. పోలీస్ స్టేషన్ ద్వారా లభించే అన్ని రకాల సేవలను ఈ యాప్ ద్వారా పొందవచ్చును.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం