నెంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్పై అబుదాబీ పోలీస్ హెచ్చరిక
- September 29, 2020
నెంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్ చేయొద్దంటూ అబుదాబీ పోలీస్, వాహనదారులకు హెచ్చరిక జారీ చేయడం జరిగింది.టాంపరింగ్, అప్స్కరింగ్ అలాగే ఆల్టరింగ్లకు పాల్పడితే, పబ్లిక్ ప్రాసిక్యూటర్కి రిఫర్ చేయడం జరుగుతుందనీ, వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం జరుగుతుందనీ, 50,000 దిర్హామ్ జరీమానా విధించడం జరుగుతుందనీ అబుదాబీ పోలీస్ పేర్కొంది. ఈ మేరకు అబుదాబీ పోలీస్ ట్విట్టర్ ద్వారా హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఈ తరహా ఉల్లంఘనకు బ్లాక్ పాయింట్స్ వుండవుగానీ, మూడు నెలల్లోగా వాహనాన్ని మోటరిస్ట్ తీసుకోని పక్షంలో, దాన్ని ఆక్షన్ వేయడం జరుగుతుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి