దసరా పండుగ అందరికి విజయాలు చేకూర్చాలి:సీపీ మహేష్ భగవత్
- October 25, 2020
హైదరాబాద్:దసరా పండుగ సందర్భంగా ప్రజలకు అన్ని రంగాలలో విజయం చేకూర్చాలని రాచకొండ సీపీ మహేష్ భగవత్ అన్నారు. ఈ రోజు రాచకొండ సీపీ మహేష్ భగవత్ అంబేర్ పేట హెడ్ క్వార్టర్ లో ఆయుధ, వాహన పూజలు నిర్వహించారు. విజయాలను చేకూర్చే విజయదశమి పర్వదినోత్సవాన్ని అంతా సుఖ సంతోషాలతో నిర్వహించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. పోలీస్ శాఖలో ప్రతి స్థాయిలోని అధికారి ప్రజా రక్షణలో ముందుంటూ ప్రజాభిమనం పొందుతూ వారి మన్ననలందుకునేలా పని చేస్తూ పోలీసుల గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెంపొందించేలా పని చేయాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శిలపవల్లి, అడిషనల్ డీసీపీ శంకర్ నాయక్, శమీర్ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!
- చక్కెర పానీయాల ఎక్సైజ్ పన్నుపై టాక్స్ అథారిటీ క్లారిటీ..!!







