కోవిడ్‌పై రూమర్స్‌ని కొట్టి పారేసిన యూఏఈ

- October 31, 2020 , by Maagulf
కోవిడ్‌పై రూమర్స్‌ని కొట్టి పారేసిన యూఏఈ

యూఏఈ:కోవిడ్‌ వస్తే విటమిన్‌ ట్యాబ్లెట్లు తీసుకుంటే సరిపోతుందంటూ సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్న అంశాలపై మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ప్రివెన్షన్‌ తీవ్రంగా స్పందించింది. కోవిడ్‌ లక్షణాలు ఎవరిలో అయినా కనిపిస్తే, వెంటనే హెల్త్‌ అథారిటీస్‌ని సంప్రదించాలనీ, రూమర్స్‌ని పట్టించుకోకూడదనీ సోషల్‌ మీడియా ద్వారా మినిస్ట్రీ స్పష్టం చేసింది. మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ ఎప్పటికప్పుడు కరోనా పట్ల అవగాహన పెంచుతూ వస్తోందనీ, ఈ నేపథ్యంలో అధికారిక ఛానెల్స్‌ ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని మినిస్ట్రీ పౌరులు అలాగే నివాసితులకు సూచించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com