కోవిడ్పై రూమర్స్ని కొట్టి పారేసిన యూఏఈ
- October 31, 2020
యూఏఈ:కోవిడ్ వస్తే విటమిన్ ట్యాబ్లెట్లు తీసుకుంటే సరిపోతుందంటూ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న అంశాలపై మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ తీవ్రంగా స్పందించింది. కోవిడ్ లక్షణాలు ఎవరిలో అయినా కనిపిస్తే, వెంటనే హెల్త్ అథారిటీస్ని సంప్రదించాలనీ, రూమర్స్ని పట్టించుకోకూడదనీ సోషల్ మీడియా ద్వారా మినిస్ట్రీ స్పష్టం చేసింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఎప్పటికప్పుడు కరోనా పట్ల అవగాహన పెంచుతూ వస్తోందనీ, ఈ నేపథ్యంలో అధికారిక ఛానెల్స్ ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని మినిస్ట్రీ పౌరులు అలాగే నివాసితులకు సూచించింది.
తాజా వార్తలు
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!







