భారత్ లో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు...
- November 05, 2020న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే 83 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 50,209 కరోనా కేసులు నమోదుకాగా, 704 మరణాలు సంభవించాయి. ఇండియాలో ఇప్పటి వరకు మొత్తం 83,64,086 కరోనా కేసులు నమోదుకాగా, 1,24,315 మరణాలు సంభవించాయి. ఇక 77,11,809 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా, 5,27,962 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 55,331 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..