కువైట్:విదేశాల్లో చిక్కుకుపోయిన టీచర్లకు నో శాలరీస్..!
- November 20, 2020
కువైట్ సిటీ:కోవిడ్ తర్వాత ప్రయాణ సంబంధిత ఆంక్షలతో విదేశాల్లో చిక్కుకుపోయిన టీచర్లకు జీతాలు ఇవ్వలేమని తేల్చి చెప్పింది కువైట్ ప్రభుత్వం. ఏ కారణం చేతనైనా డ్యూటీలో జాయిన్ కాని వారికి ఎలాంటి చెల్లింపులు ఉండవని స్పష్టం చేసింది. అయితే..కువైట్ చేరుకొని కొలువులో చేరిన వారికి మాత్రం...డ్యూటీలో చేరిన తేది నుంచి శాలరీలు అందుతాయని విద్యా శాఖ వెల్లడించింది. ఇదిలాఉంటే...ప్రయాణ అసౌకర్యాల వల్ల చాలా మంది టీచర్లు కువైట్ చేరుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో టీచర్లు సకాలంలో డ్యూటీలో చేరలేకపోవటాన్ని తాము రిమార్క్ గా భావించటం లేదని అన్నారు. పరిస్థితుల ప్రభావాన్ని తాము అర్ధం చేసుగోగలమని..అందకే వార్షిక మూల్యాంకనంలో ప్రస్తుత గైర్హాజరిని పరిగణలోకి తీసుకోబోమని, అయితే..అబ్సెంట్ అయిన రోజులకు మాత్రం జీతాలు చెల్లించబడవని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- వాట్సాప్ కొత్త సెక్యూరిటీ ఫీచర్
- APL తొలి మ్యాచ్ కు ముఖ్య అతిథిగా రానున్న రామ్ చరణ్
- ట్రంప్ అధికారాలకు బ్రేక్: ఇరాన్తో యుద్ధాన్ని నిరోధిస్తూ చారిత్రాత్మక తీర్మానం
- చిన్నారి పై హత్యాచారం.. కాలు పై కాల్చి మృగాడిని పట్టుకున్న పోలీసులు
- నార్త్ అల్ బతినాలో 'మ్యాంగో ఎక్స్ట్రావాగంజా' ప్రారంభం..!!
- ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్.. గత సీజన్ రికార్డులు బ్రేక్..!!
- ఫీజులు లేవు.. దుబాయ్లో ఉచిత ఇండోర్ ఫిట్నెస్ ఏరియా గురించి తెలుసా?
- కువైట్ సైన్యం స్పెషల్ ఆపరేషన్..పేలుడు పదార్థాలు నిర్వీర్యం..!!
- సౌదీ అరేబియా పశ్చిమ తీరానికి డస్ట్ అలెర్ట్ జారీ..!!
- ICRF 'థర్స్ట్ క్వెంచర్స్ 2026' క్యాంపెయిన్ ప్రారంభం..!!







