పరస్పర సహకారంపై ఇజ్రాయెల్, బహ్రెయిన్ చర్చలు
- November 26, 2020
మనామా:బహ్రెయిన్ అలాగే ఇజ్రాయెల్ అధికారులు, ఇరు దేశాల మధ్యా సన్నిహిత సంబంధాలు, పరస్పర సహకారంపై చర్చించారు. చారిత్రక శాంతి ఒప్పందాల నేపథ్యంలో ఇజ్రాయెలీ ఆర్థిక రంగ నిపుణుల బృందం మనామాలో పర్యటించింది. బహ్రెయిన్ మినిస్టర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ మరియు టూరిజం జాయెద్ బిన్ రీద్, ఇజ్రాయెల్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఇన్స్టిట్యూట్ బోర్డ్ చైర్మన్ అదివ్ బారుచ్తో భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇరు దేశాల్లో ఆర్థిక వృద్ధి తదితర అంశాలపై చర్చించారు. పరస్పర అవగాహనతో ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ సమిష్టిగా అభివృద్ధి వైపుకు అడుగులు వేయాలని ఇరువురూ తీర్మానించడం జరిగింది.
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







