పరస్పర సహకారంపై ఇజ్రాయెల్, బహ్రెయిన్ చర్చలు
- November 26, 2020
మనామా:బహ్రెయిన్ అలాగే ఇజ్రాయెల్ అధికారులు, ఇరు దేశాల మధ్యా సన్నిహిత సంబంధాలు, పరస్పర సహకారంపై చర్చించారు. చారిత్రక శాంతి ఒప్పందాల నేపథ్యంలో ఇజ్రాయెలీ ఆర్థిక రంగ నిపుణుల బృందం మనామాలో పర్యటించింది. బహ్రెయిన్ మినిస్టర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ మరియు టూరిజం జాయెద్ బిన్ రీద్, ఇజ్రాయెల్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఇన్స్టిట్యూట్ బోర్డ్ చైర్మన్ అదివ్ బారుచ్తో భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇరు దేశాల్లో ఆర్థిక వృద్ధి తదితర అంశాలపై చర్చించారు. పరస్పర అవగాహనతో ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ సమిష్టిగా అభివృద్ధి వైపుకు అడుగులు వేయాలని ఇరువురూ తీర్మానించడం జరిగింది.
తాజా వార్తలు
- అంబటి రాంబాబు ఇంటి పై దాడి..హైకోర్టు సీరియస్
- ఇది ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్: సీఎం చంద్రబాబు
- టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ...రవిచంద్రకు బాధ్యతలు
- ఫోన్ ట్యాపింగ్ కేసు.. KCR విచారణ ప్రారంభం
- విజయవాడలో వైభవంగా 'వివేకానంద మానవ వికాస కేంద్రం' ప్రారంభోత్సవం
- QR14.667 బిలియన్లకు POS, ఇ-కామర్స్ లావాదేవీలు..!!
- ఆప్టామిల్ మిల్క్ పౌడర్ పై SFDA క్లారిటీ..!!
- దక్షిణ ఇరాన్లో భూకంపం..యూఏఈ సేఫ్..!!
- కువైట్ లో వేలానికి 208 వాహనాలు..!!
- ఒమన్ లో తప్పిపోయిన చిన్నారి సురక్షితం..!!







