పరస్పర సహకారంపై ఇజ్రాయెల్, బహ్రెయిన్ చర్చలు
- November 26, 2020
మనామా:బహ్రెయిన్ అలాగే ఇజ్రాయెల్ అధికారులు, ఇరు దేశాల మధ్యా సన్నిహిత సంబంధాలు, పరస్పర సహకారంపై చర్చించారు. చారిత్రక శాంతి ఒప్పందాల నేపథ్యంలో ఇజ్రాయెలీ ఆర్థిక రంగ నిపుణుల బృందం మనామాలో పర్యటించింది. బహ్రెయిన్ మినిస్టర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ మరియు టూరిజం జాయెద్ బిన్ రీద్, ఇజ్రాయెల్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఇన్స్టిట్యూట్ బోర్డ్ చైర్మన్ అదివ్ బారుచ్తో భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇరు దేశాల్లో ఆర్థిక వృద్ధి తదితర అంశాలపై చర్చించారు. పరస్పర అవగాహనతో ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ సమిష్టిగా అభివృద్ధి వైపుకు అడుగులు వేయాలని ఇరువురూ తీర్మానించడం జరిగింది.
తాజా వార్తలు
- ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- ఏసీ పేలడం తో 8 మంది మృతి...
- మే నెల 14-16 తేదీల మధ్య అండమాన్ కు తాకనున్న నైరుతి రుతుపవనాలు
- 'సేవే పరమ ధర్మం' స్పూర్తితో వైద్యులు సేవలందించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- దురుసుగా ప్రవర్తిస్తే మళ్లీ దాడులే..ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
- రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో ప్రభుత్వ సంస్థల పేర్ల వాడకం పై నిషేధం..!!
- ఒమన్లో నేచురల్ గ్యాస్ ఉత్పత్తిలో వృద్ధి నమోదు..!!
- న్యాయవ్యవస్థ చట్టం పై చర్చ..ముగ్గురు సభ్యులను బహిష్కరించాలన్న ఎంపీలు..!!
- అహ్మదీ గవర్నరేట్లో 8 మంది స్ట్రీట్ వెండర్స్ అరెస్టు..!!
- యూఏఈలో విమాన ఛార్జీలు తగ్గే అవకాశం..!!









