పరస్పర సహకారంపై ఇజ్రాయెల్, బహ్రెయిన్ చర్చలు
- November 26, 2020
మనామా:బహ్రెయిన్ అలాగే ఇజ్రాయెల్ అధికారులు, ఇరు దేశాల మధ్యా సన్నిహిత సంబంధాలు, పరస్పర సహకారంపై చర్చించారు. చారిత్రక శాంతి ఒప్పందాల నేపథ్యంలో ఇజ్రాయెలీ ఆర్థిక రంగ నిపుణుల బృందం మనామాలో పర్యటించింది. బహ్రెయిన్ మినిస్టర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ మరియు టూరిజం జాయెద్ బిన్ రీద్, ఇజ్రాయెల్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఇన్స్టిట్యూట్ బోర్డ్ చైర్మన్ అదివ్ బారుచ్తో భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇరు దేశాల్లో ఆర్థిక వృద్ధి తదితర అంశాలపై చర్చించారు. పరస్పర అవగాహనతో ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ సమిష్టిగా అభివృద్ధి వైపుకు అడుగులు వేయాలని ఇరువురూ తీర్మానించడం జరిగింది.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







