'సమీర్' శంకుస్థాపన..

- February 18, 2016 , by Maagulf
'సమీర్' శంకుస్థాపన..

అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే తలమానికంగా ఉండబోతోందని కేంద్ర ఐటి, కమ్యూనికేషన్ల శాఖా మంత్రి రవిశంకర ప్రసాద్ అన్నారు. విశాఖలో ఆయన గురువారం 'సమీర్' (సొసైటీ ఫర్ అప్లయిడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ రీసెర్చి) పరిశోధనా కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఐటి రంగం ప్రగతికి కేంద్రం చేస్తున్న కృషిని ఆయన వివరించారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com