ఢిల్లీ నుంచి రస్ అల్ ఖైమాలో చేరుకున్న తొలి స్పైస్ జెట్ విమానం
- November 27, 2020రస్ అల్ ఖైమా:ఢిల్లీ నుంచి తొలి స్పైస్ జెట్ విమానం రస్ అల్ ఖైమా అంతర్జాతీయ విమానాశ్రయంలో నవంబర్ 27, శుక్రవారం ఉదయం ల్యాండ్ అయ్యింది. ఢిల్లీ ద్వారా ఇండియాలోని 28 డెస్టినేషన్లకు యూఏఈతో స్పైస్ జెట్ విమానాలు కనెక్ట్ చేయనున్నాయి. ముందు ముందు మరిన్ని డెస్టినేషన్లకు విమానాల్ని ఈ సంస్థ ప్రకటించనుంది. స్పైస్ జెట్ బోయింగ్ 737-800 విమానాల్ని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రస్ అల్ ఖైమా అంతర్జాతీయ విమానాశ్రయానికి కనెక్ట్ చేస్తోంది. కాగా, రస్ అల్ ఖైమా నుంచి సోమవారం అలాగే శుక్రవారాల్లో ఢిల్లీకి విమానాలు తిరిగి వెళతాయి. మొత్తం 189 మంది ప్రయాణీకులు ఓ విమానంలో ప్రయణించే వీలుంది.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..