దుబాయ్ మాల్లో స్వల్ప అగ్ని ప్రమాదం
- November 29, 2020
దుబాయ్ మాల్లోని ఓ రెస్టారెంట్ వెలుపల స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించినట్లు దుబాయ్ సివిల్ డిఫెన్స్ వెల్లడించింది. రాత్రి 7.43 నిమిషాల సమయంలో ఓ డెకరేషన్ ట్రీ వద్ద అగ్ని ప్రమాదం జరిగినట్లు తమకు సమాచారం అందించిందని సివిల్ డిఫెన్స్ పేర్కొంది. జబీల్ ఫైర్ స్టేషన్ నుంచి అగ్ని మాపక సిబ్బంది కేవలం ఆరు నిమిషాల్లో సంఘటనా స్థలానికి చేరుకుని, అగ్ని కీలలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. రెస్టారెంట్ సహా సమీప ప్రాంతాన్ని క్షణాల్లో ఖాళీ చేయించారు అధికారులు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







