సౌదీ: కొత్త ఉద్యోగులు అందరికీ కనీస వేతన నిబంధన వర్తింపు
- November 30, 2020
రియాద్:ప్రైవేట్ రంగంలోని పని చేస్తున్న ఉద్యోగులు, కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి కనీస వేతన నిబంధనల వర్తిస్తుందని సౌదీ మానవ వనరులు, సాంఘికాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఉద్యోగులు అందరికి నెలకు కనీసం 3000 సౌదీ రియాల్స్ నుంచి 4000 వేల సౌదీ రియాల్స్ వరకు చెల్లించాలని సూచించింది. ఈ నిబంధనను అన్ని ప్రైవేట్ కంపెనీలు పాటించాలని తెలిపింది. అలాగే 4000 రియాల్స్ కంటే తక్కువ జీతం ఉన్నవారికి ఇన్సూరెన్స్ సదుపాయం ఉంటుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!
- హర్మూజ్ను తెరవడానికి ఇరాన్ మూడు షరతులు
- పెరిగిన ధరలతో విమానాలు నడపడం కష్టం..కేంద్రానికి విమాన సంస్థల లేఖ
- శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..
- తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం...
- కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక బీచ్ పార్క్ సిద్ధం..!!









