సౌదీ: కొత్త ఉద్యోగులు అందరికీ కనీస వేతన నిబంధన వర్తింపు
- November 30, 2020
రియాద్:ప్రైవేట్ రంగంలోని పని చేస్తున్న ఉద్యోగులు, కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి కనీస వేతన నిబంధనల వర్తిస్తుందని సౌదీ మానవ వనరులు, సాంఘికాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఉద్యోగులు అందరికి నెలకు కనీసం 3000 సౌదీ రియాల్స్ నుంచి 4000 వేల సౌదీ రియాల్స్ వరకు చెల్లించాలని సూచించింది. ఈ నిబంధనను అన్ని ప్రైవేట్ కంపెనీలు పాటించాలని తెలిపింది. అలాగే 4000 రియాల్స్ కంటే తక్కువ జీతం ఉన్నవారికి ఇన్సూరెన్స్ సదుపాయం ఉంటుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- బర్కాలో డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ముగ్గురు అరెస్ట్
- యూఏఈలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు
- తెలంగాణలోని మీసేవా కేంద్రాల్లో రూల్స్ మారాయ్..
- యూఏఈలో భారీ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
- నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర న్యాయం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం: సీపీ డా.ఎం.రమేశ్
- సాయికృష్ణ కేసు పై సీబీఐ విచారణ జరగాలి: వైఎస్ జగన్
- ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్..
- ఏపీకి భారీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
- రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు శ్రీనివాస్ మృతి
- విటమిన్ డి లోపం రిస్క్ పై నిపుణులు హెచ్చరిక..!!









