శుక్రవారం ప్రార్థనల కోసం నేటి నుంచి తెరచుకోనున్న 766 మసీదులు
- December 03, 2020
దుబాయ్: ఈ శుక్రవారం.. అంటే డిసెంబర్ 4 నుంచి 760కి పైగా మసీదులు దుబాయ్లో శుక్రవారం ప్రార్థనల కోసం తెరచుకోనున్నాయి. శుక్రవారం ప్రార్థనలపై ఆంక్షలు నేటితో ముగియనున్నాయి. నేషనల్ ఎమర్జన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ మేరకు ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. కాగా, మసీదులలోకి ప్రవేశాన్ని రెగ్యులేట్ చేస్తున్నట్లు డిపార్ట్మెంట్ పేర్కొంది. మసీదులోని ఆయా ప్రాంతాలు నిండితే, బయటనే వర్షిపర్స్కి అకామడేట్ చేస్తారు. సామర్థ్యంలో 30 శాతం మందికి మాత్రమే అవకాశం కల్పించనున్నారు. బయటి కోర్టుయార్డుల్లో ప్రార్థనలకు అనుమతిస్తారు. వాటిని లౌడ్ స్పీకర్ల ద్వారా అందరికీ విన్పించేలా చేస్తారు. 10 నిమిషాలకు మించి శుక్రవారం సెర్మాన్ వుండకూడదు. ప్రార్థనలకు హాజరయ్యేవారంతా మాస్కులు ధరించాలి. ప్రేయర్ రగ్ని కూడా తమ వెంట తెచ్చుకోవాలి. ఇతరులతో వాటిని పంచుకోకూడదు. ఫుడ్ అలాగే వాటర్ డిస్ట్రిబ్యూషన్ని కూడా అనుమతించరు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత
- గల్ఫ్ దేశాలలో GTA 6 పై అధికారికంగా నిషేధం ఉందా?
- కువైట్ లో బంగ్లాదేశీ జాతీయుడు అరెస్టు..!!
- ఫ్రాన్స్ లో పర్యటించనున్న సుల్తాన్..!!
- సౌదీలో హెల్త్ కేర్ నిపుణుడి లైసెన్స్ సస్పెండ్..!!
- వెనిజులాకు ఖతార్ 'ఎయిర్ బ్రిడ్జ్' ఏర్పాటు..!!
- Dh1,00,000 గెలుచుకున్న నలుగురు భారతీయులు..!!







