భారత రాయబారితో సమావేశమైన కువైట్ విదేశాంగ మంత్రి
- December 08, 2020
కువైట్ విదేశాంగ శాఖ మంత్రి ఖలేద్ అల్ జరల్లా ఈ రోజు కువైట్ లోని భారత రాయబారి సిబి జార్జ్ తో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో భారత్ -కువైట్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర సహకారంపై చర్చించారు. అలాగే అంతర్జాతీయంగా, స్థానికంగా తాజా పరిస్థితులపై కూడా ఈ భేటీలో డిస్కస్ చేయటం జరిగిందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- డ్రగ్స్ కట్టడికి ప్రత్యేక చర్యలు: సిపి రాజశేఖరబాబు
- 14 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న అమెజాన్
- ఇరాన్ వీడాలని భారతీయులకు కేంద్రం ఆదేశం..
- ఇరాన్ 10 షరతులు ఇవే..
- వడ్డీరేట్ల పై ఆర్బీఐ కీలక నిర్ణయం..
- టెంపుల్ టూరిజం పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
- గాజువాక మౌనిక హత్య కేసులో ట్విస్ట్..
- క్రూడాయిల్ ధరలు ఢమాల్
- సౌదీ అరేబియాలో పెరగనున్న సాధారణ ఉష్ణోగ్రతలు..!!
- KD10 మించిన నగదు లావాదేవీల పై నిషేధం..!!









