భారత రాయబారితో సమావేశమైన కువైట్ విదేశాంగ మంత్రి

- December 08, 2020 , by Maagulf
భారత రాయబారితో సమావేశమైన కువైట్ విదేశాంగ మంత్రి

కువైట్ విదేశాంగ శాఖ మంత్రి ఖలేద్ అల్ జరల్లా ఈ రోజు కువైట్ లోని భారత రాయబారి సిబి జార్జ్ తో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో భారత్ -కువైట్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర సహకారంపై చర్చించారు. అలాగే అంతర్జాతీయంగా, స్థానికంగా తాజా పరిస్థితులపై కూడా ఈ భేటీలో డిస్కస్ చేయటం జరిగిందని అధికారులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com