ఇండియాకి మరిన్ని విమాన సర్వీసుల ప్రకటన
- December 09, 2020
మస్కట్: ఇండియాకి పలు ఎయిర్ లైన్స్లు అదనపు విమాన సర్వీసుల్ని ప్రకటిస్తున్నాయి. సివిల్ ఏవియేషన్ అథారిటీ, వీక్లీ విమానాల సంఖ్యను ఇరు దేశాల మధ్య పెంచడంతో ఈ వెసులుబాటు కలిగింది. ట్రావెల్ ఏజెంట్ల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఎయిర్ ఇండియా ఢిల్లీ, ముంబై లకు అదనపు విమానాల్ని నడపనుంది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ రెండు అదనపు విమానాల్ని సౌత్ ఇండియాకి నడపనుంది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కోచి, త్రివేండ్రమ్లకు అదనపు విమాన సర్వీసుల్ని నడుపుతుంది. ఢిల్లీకి అలాగే ముంబైకి ఎయిర్ ఇండియా నాలుగు వీక్లీ విమానాలు నడుపుతుంది. సిఎఎ వెల్లడించిన వివరాల ప్రకారం ఇరు దేశాల మధ్య 12,000 సీట్ల షేరింగ్ వుంటుంది. చెరో వైపు 6000 సీట్లు పంపకం జరుగుతుంది.
తాజా వార్తలు
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్









