భారత్ లో మళ్ళీ పెరుగుతున్న కేసులు
- December 24, 2020న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా వైరస్ కేసులు మరలా పెరుగుతున్నాయి.నిన్నటి వరకు తక్కువగా నమోదైన కేసులు ఈరోజు ఒక్కసారిగా మళ్ళీ పెరిగాయి. తాజాగా కేంద్రం రిలీజ్ చేసిన బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఇండియాలో 24,712 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,01,23,778కి చేరింది. ఇందులో 96,93,173 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,83,849 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 312 మంది మృతి చెందారు.దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో 1,46,756 మంది మృతి చెందారు.ఇక ఇదిలా ఉంటె గడిచిన 24 గంటల్లో ఇండియాలో 29,791 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
తాజా వార్తలు
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు