న్యూ ఇయర్ ఫైర్ వర్క్స్ డిస్ప్లే రద్దు
- December 26, 2020
మనామా:బహ్రెయిన్ టూరిజం మరియు ఎగ్జిబిషన్ అథారిటీ (బిటిఇఎ), న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో తుబ్లి బే రీజియన్ వద్ద నిర్వహించే ఫైర్వర్క్స్ డిస్ప్లేని రద్దు చేసినట్లు వెల్లడించింది. కరోనా వైరస్పై పోరులో భాగంగా పలు చర్యలు తీసుకుంటున్న అథారిటీస్, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎక్కువమంది ప్రజలు గుమికూడితే కరోనా వ్యాపించే అవకాశాలు ఎక్కువగా వుంటాయన్న కోణంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అథారిటీస్ పేర్కొన్నాయి. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకునే ఈ ఫైర్ వర్క్స్ డిస్ప్లేని రద్దు చేశామని బిటిఇఎ వివరించింది.
తాజా వార్తలు
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!