షేక్ మహమ్మద్:ఫైన్లు లేకుండా మరో నెల రోజుల పాటు పర్యాటక వీసాల గడువు పెంపు

- December 29, 2020 , by Maagulf
షేక్ మహమ్మద్:ఫైన్లు లేకుండా మరో నెల రోజుల పాటు పర్యాటక వీసాల గడువు పెంపు

దుబాయ్:యూఏఈ పర్యటనలో ఉన్న పర్యాటకులకు యూఏఈ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. వీసాల గడువును మరో నెల పాటు పెంచుతూ యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఆదేశాలు జారీ చేశారు. బ్రిటన్ లో స్ట్రేయిన్ వైరస్ వెలుగుచూడటంతో ముందస్తు జాగ్రత్తగా పలు దేశాలు అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలను విధించిన విషయం తెలిసిందే. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com