కువైట్:60 ఏళ్లు దాటిన ప్రవాసీయులకు వర్క్ పర్మిట్ రెన్యూవల్ నిలిపివేత
- December 30, 2020కువైట్ సిటీ:ఆరవై ఎళ్లు దాటిన ప్రవాస కార్మికులకు కువైట్ ప్రభుత్వం షాకిచ్చింది. యూనివర్సిటీ డిగ్రీ లేకుండా 60 ఏళ్లు దాటిన ప్రవాసీయులు అంతా దేశం విడిచి వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే..అర్హత కలిగిన వారు మాత్రం తమ పిల్లల పేరు మీద డిపెండెంట్ వీసాగా మార్చుకోవాలని వెల్లడించింది. 60 ఏళ్లు దాటిన ప్రవాసీయులకు వర్క్ పర్మిట్ రెన్యూవల్ చేయకూడదని గతంలోనే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వచ్చే ఆదివారం నుంచే అమలు చేయనుంది ప్రభుత్వం. ఈ విషయంలో ఏ ఒక్కరికి మినహాయింపు లేదని వెల్లడించింది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్