నాలుగు కరోనా స్ట్రెయిన్లు గుర్తించిన WHO
- January 03, 2021
జెనీవా:కరోనాతో ప్రపంచం విలవిలలాడిపోతుంది.వైరస్ వ్యాప్తితో ప్రపంచం మొత్తం కొంతకాలం స్తంభించిపోయింది.దీంతో ఆరోగ్యపరంగా, ఆర్ధికంగా ప్రపంచం ఇబ్బందులకు గురైంది. ప్రస్తుతం ప్రపంచాన్ని కొత్త స్ట్రైన్ భయపెడుతున్నది.ఈ స్ట్రైన్ యుకేలో మొదలైంది.సెప్టెంబర్ లో యూకేలో మొదలైన ఈ స్ట్రెయిన్ డిసెంబర్ నాటికి బయటపడింది.అయితే, యూకేలో బయటపడిన ఈ కొత్త స్ట్రెయిన్ కు ఫైలోజెనిటిక్ సంబంధం లేకపోవడంతో ఈ వైరస్ జన్మరహస్యం అంతుచిక్కనిదిగా మారింది.దేనికంటే ముందు ఆగష్టు,సెప్టెంబర్ లో డెన్మార్క్ లో కొత్త స్ట్రైన్ ను కనుగొన్నారు.ఈ స్ట్రైన్ ను మింక్ జంతువుల్లో కనుగొన్నారు.ఈ కొత్త స్ట్రైన్ కు క్లస్టర్ 5 గా నామకరణం చేశారు. మనిషిలోని రోగనిరోధక శక్తితో సమర్ధవంతమగా పోరాటం చేసి, మనిషిలో ఇమ్మ్యూనిటి పవర్ ను తగ్గిస్తుంది.ఇక ఇదిలా ఉంటె తొలిసారిగా వుహాన్ లో 2019 లో బయటపడిన వైరస్ 2020 జనవరిలో డి614జీ గా జన్యుమార్పిడి జరిగిందని ఈ స్ట్రైన్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది WHO తెలిపింది.కాగా, యూకేతో పాటుగా దక్షిణాఫ్రికాలో బయటపడిన కొత్త స్ట్రైన్ కూడా వేగంగా వ్యాపిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్యసంస్థ తెలిపింది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







