కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన: 10 మందికి జరీమానా
- January 04, 2021మనామా:ఎనిమిదవ లోవర్ క్రిమినల్ కోర్టు, 10 మంది వ్యక్తులపై తీర్పుని విడుదల చేయడం జరిగింది. మ్యాండేటరీ కరోనా ప్రికాషనరీ మెజర్స్ ఉల్లంఘించినట్లు నిందితులపై నమోదైన అభియోగాలు నిరూపితమయిన దరిమిలా, వీరికి న్యాయస్థానం జరీమానాలు విధించింది. ఈ విషయాన్ని సుప్రీమ్ జ్యడీషియల్ కౌన్సిల్ సెక్రెటేరియట్ జనరల్ వెల్లడించింది. న్యాయస్థానం రూలింగ్ ప్రకారం నిందితులకు 1000 బహ్రెయినీ దినార్స్ నుంచి 2,000 బహ్రెయినీ దినార్స్ వరకు జరీమానా విధించినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు