ఫేక్ ఇన్సూరెన్స్ గ్యాంగ్ని అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీస్
- January 05, 2021
హైదరాబాద్:సైబరాబాద్లో ఫేక్ ఇన్సూరెన్స్ గ్యాంగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 50వేల రూపాయల నగదు, 11 మొబైల్ ఫోన్లను SOT స్వాధీనం చేసుకున్నారు. వాహనాలకు నకిలీ ఇన్సూరెన్స్ పాలసీల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని సీపీ సజ్జనార్ తెలిపారు. తక్కువ ఖర్చుతో ఇన్సూరెన్స్ చేయిస్తామని నమ్మిస్తున్నారు. ఆర్టీఏ ఆఫీసులో బ్రోకర్ల సాయంతో ఇన్సూరెన్స్ చేయిస్తామంటూ మోసాలు చేస్తున్నారని ఆయన తెలిపారు.


తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









