శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమ గోల్డ్ బార్స్ స్వాధినం..
- January 07, 2021
హైదరాబాద్:మరోసారి శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. గురువారం ఉదయం దుబాయ్ నుంచి హైదరాబాద్కు ఫ్లైట్ నంబర్ IX1948 ద్వారా వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద నుంచి గోల్డ్ బార్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా అతని దగ్గర విదేశీ సిగరెట్లను కూడా గుర్తించారు. ఆ బంగారు బిస్కెట్ల బరువు 349.800 గ్రాములు ఉంది. వాటి విలువ రూ.18.36 లక్షలు. సిగరెట్లు రూ.1,20,000 విలువైనవి స్వాధీనం చేసుకున్నారు.

తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







