శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమ గోల్డ్ బార్స్ స్వాధినం..
- January 07, 2021
హైదరాబాద్:మరోసారి శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. గురువారం ఉదయం దుబాయ్ నుంచి హైదరాబాద్కు ఫ్లైట్ నంబర్ IX1948 ద్వారా వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద నుంచి గోల్డ్ బార్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా అతని దగ్గర విదేశీ సిగరెట్లను కూడా గుర్తించారు. ఆ బంగారు బిస్కెట్ల బరువు 349.800 గ్రాములు ఉంది. వాటి విలువ రూ.18.36 లక్షలు. సిగరెట్లు రూ.1,20,000 విలువైనవి స్వాధీనం చేసుకున్నారు.

తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







