దుబాయ్లో మూడేళ్ళకు అద్దెల ఖరారు
- January 08, 2021
రెంటల్ అగ్రిమెంట్ కుదుర్చకున్న సమయంలోనే మూడేళ్లకుగాను అద్దెలు ఖరారు చేసుకునేలా కొత్త చట్టాన్ని ప్రతిపాదించనున్నారు. దుబాయ్ ల్యాండ్ డిపార్టుమెంట్ (డిఎల్డి) డైరెక్టర్ జనరల్ సుల్తాన్ బుట్టి బిన్ మజ్రెన్ మాట్లాడుతూ, ఈ చట్టానికి సంబంధించి నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుందని చెప్పారు. రెంటల్ అగ్రిమెంట్ కుదుర్చకున్న తేదీ నుంచి ఈ చట్టం వర్తిస్తుంది. దుబాయ్లో టెనెంట్స్కి స్థయిర్యాన్నిచ్చేలా చట్టం రక్షణ కలిపిస్తుందని వివరించారు జుల్తాన్ బుట్టి. 2019లో డ్రాఫ్టు చట్టం రూపొందించగా, నోటిఫికేషన్ మాత్రం జారీ చేయలేదు.
తాజా వార్తలు
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!