భారత్ లో కరోనా కేసుల వివరాలు
- January 12, 2021
న్యూ ఢిల్లీ:భారత్లో కరనోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో తగ్గాయి... కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం... గత 24 గంటల్లో దేశ్యాప్తంగా 12,584 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, 167 మంది కరోనా బారినపడి మృతిచెందారు... ఇదే సమయంలో.. 18,385 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో... మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1,04,79,179కు చేరుకోగా... ఇప్పటి వరకు 1,01,11,294 మంది కరోనాబారినపడి కోలుకున్నారు.. ఇక, 1,51,327 మంది కరోనాతో కన్నుమూశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,16,558 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్లో పేర్కొంది కేంద్ర ఆరోగ్యశాఖ.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







