మనామా:వాహనాల దిగుమతిపై దరఖాస్తుల స్క్రీనింగ్
- January 13, 2021మనామా:మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ, కామర్స్ మరియు టూరిజం వెల్లడించిన వివరాల ప్రకారం విద్యుత్ వాహనాల దిగుమతికి సంబంధించి దరఖాస్తుల స్క్రీనింగ్ త్వరలో ప్రారంభం కానుందని తెలుస్తోంది. కమర్షియల్ వినియోగానికి సంబంధించి ఈ చర్యలు చేపట్టనున్నారు. డొమెస్టిక్ మరియు ఫారిన్ ట్రేడ్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ షేక్ హమాద్ బిన్ సల్మాన్ మాట్లాడుతూ, మినిస్ట్రీ ఈ మేరకు ఓ మినిస్టీరియల్ డెసిషన్ తీసుకోవాల్సి వుందని చెప్పారు. క్లీన్ ఎనర్జీ ద్వారా పర్యావరణాన్ని కాపాడే విషయమై ఇన్స్పెక్షన్ అండ్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ తగు చర్యలు తీసుకుంటుందని అండర్ సెక్రెటరీ వివరించారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?