భారత్ లో పెరిగిన కరోనా కేసులు...
- January 14, 2021న్యూ ఢిల్లీ:భారత్ లో కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు ఈరోజు పెరిగాయి. అయితే ఇప్పటికే భారత్ లో కోటి ఐదు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.తాజాగా భారత్ లో 16,946 కరోనా కేసులు నమోదయ్యాయి.ఇదే సమయంలో.. 17,652 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,05,12,093 కు చేరింది.ఇందులో 1,01,46,763 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,13,603 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో 198 కరోనా మరణాలు సంభవించాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,51,727 కు చేరింది అని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..