మొబైల్ లో అనవసర ప్రకటనలను ఇలా బ్లాక్ చేయండి...యూఏఈ ప్రకటన
- January 17, 2021యూఏఈ:మొబైల్ ఫోన్ కి అనవసర ప్రకటనలు వచ్చి పడుతున్నాయా? ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడుతున్న ప్రకటనలు విసిగెత్తుస్తున్నాయా? ప్రకటనలతో బేజారెత్తిపోతున్న మొబైల్ వినియోగదారులకు ఊరటనిచ్చేలా యూఏఈ టెలికమ్యూనికేషన్ రెగ్యూలేటరీ కీలక ప్రకటన చేసింది. మొబైల్ వినియోగదారులు BALL అని టైప్ చేసి 7726కి ఎస్ఎంఎస్ చేస్తే ఇక మీకు ఎలాంటి యాడ్స్ రావని వెల్లడించింది. ఈ మేరకు యూఏఈలోని టెలికమ్యూనికేషన్ ఆపరేటర్స్ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఎంఎస్ పంపిన వినియోగదారుల మొబైల్ కు యాడ్స్ ను బ్లాక్ చేయాలని సూచించింది.
తాజా వార్తలు
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు