మొబైల్ లో అనవసర ప్రకటనలను ఇలా బ్లాక్ చేయండి...యూఏఈ ప్రకటన
- January 17, 2021యూఏఈ:మొబైల్ ఫోన్ కి అనవసర ప్రకటనలు వచ్చి పడుతున్నాయా? ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడుతున్న ప్రకటనలు విసిగెత్తుస్తున్నాయా? ప్రకటనలతో బేజారెత్తిపోతున్న మొబైల్ వినియోగదారులకు ఊరటనిచ్చేలా యూఏఈ టెలికమ్యూనికేషన్ రెగ్యూలేటరీ కీలక ప్రకటన చేసింది. మొబైల్ వినియోగదారులు BALL అని టైప్ చేసి 7726కి ఎస్ఎంఎస్ చేస్తే ఇక మీకు ఎలాంటి యాడ్స్ రావని వెల్లడించింది. ఈ మేరకు యూఏఈలోని టెలికమ్యూనికేషన్ ఆపరేటర్స్ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఎంఎస్ పంపిన వినియోగదారుల మొబైల్ కు యాడ్స్ ను బ్లాక్ చేయాలని సూచించింది.
తాజా వార్తలు
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్