మొబైల్ లో అనవసర ప్రకటనలను ఇలా బ్లాక్ చేయండి...యూఏఈ ప్రకటన
- January 17, 2021
యూఏఈ:మొబైల్ ఫోన్ కి అనవసర ప్రకటనలు వచ్చి పడుతున్నాయా? ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడుతున్న ప్రకటనలు విసిగెత్తుస్తున్నాయా? ప్రకటనలతో బేజారెత్తిపోతున్న మొబైల్ వినియోగదారులకు ఊరటనిచ్చేలా యూఏఈ టెలికమ్యూనికేషన్ రెగ్యూలేటరీ కీలక ప్రకటన చేసింది. మొబైల్ వినియోగదారులు BALL అని టైప్ చేసి 7726కి ఎస్ఎంఎస్ చేస్తే ఇక మీకు ఎలాంటి యాడ్స్ రావని వెల్లడించింది. ఈ మేరకు యూఏఈలోని టెలికమ్యూనికేషన్ ఆపరేటర్స్ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఎంఎస్ పంపిన వినియోగదారుల మొబైల్ కు యాడ్స్ ను బ్లాక్ చేయాలని సూచించింది.
తాజా వార్తలు
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!
- ప్రయాణికులకు సౌదియా గుడ్ న్యూస్..!!
- అబుదాబిలో ఫుల్ కోహ్లీ రెస్టారెంట్ మూసివేత..!!
- బహ్రెయిన్ జైళ్ల శాఖలో సంస్కరణలు..!!
- సముద్రయానంలో ఖతార్ పురోగతి..Q1లో రికార్డు..!!
- నోట్ల కట్టల వివాదం..అలహాబాద్ హైకోర్టు జడ్జి రాజీనామా
- ఏపీ ప్రజలకు అలర్ట్..ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..









