మొబైల్ లో అనవసర ప్రకటనలను ఇలా బ్లాక్ చేయండి...యూఏఈ ప్రకటన
- January 17, 2021
యూఏఈ:మొబైల్ ఫోన్ కి అనవసర ప్రకటనలు వచ్చి పడుతున్నాయా? ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడుతున్న ప్రకటనలు విసిగెత్తుస్తున్నాయా? ప్రకటనలతో బేజారెత్తిపోతున్న మొబైల్ వినియోగదారులకు ఊరటనిచ్చేలా యూఏఈ టెలికమ్యూనికేషన్ రెగ్యూలేటరీ కీలక ప్రకటన చేసింది. మొబైల్ వినియోగదారులు BALL అని టైప్ చేసి 7726కి ఎస్ఎంఎస్ చేస్తే ఇక మీకు ఎలాంటి యాడ్స్ రావని వెల్లడించింది. ఈ మేరకు యూఏఈలోని టెలికమ్యూనికేషన్ ఆపరేటర్స్ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఎంఎస్ పంపిన వినియోగదారుల మొబైల్ కు యాడ్స్ ను బ్లాక్ చేయాలని సూచించింది.
తాజా వార్తలు
- ప్రింట్ మీడియాకు కేంద్రం శుభవార్త
- ఖతార్ స్కాలర్షిప్..850 మంది విద్యార్థులకు ప్రయోజనం..!!
- 'నిరం 2025' మెగా ఈవెంట్ టిక్కెట్లు ఆవిష్కరణ..!!
- ఇంటీరియర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో వాహనాలు ధ్వంసం..!!
- 22 మంది ఆసియా దేశాల మహిళలు అరెస్టు..!!
- ఇద్దరు చైనీయులను రక్షించిన సౌదీ సిటిజన్..!!
- యూఏఈలో ఉద్యోగులకు 4 రోజుల పాటు సెలవులు..!!
- మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ సర్కార్ రూ.5 లక్షలు పరిహారం
- కేబినెట్ సెక్రటేరియట్ DFO రిక్రూట్మెంట్ 2025
- ఒకే కుటుంబంలో 18 మంది మృతి







