భారత్ లో కరోనా కేసుల వివరాలు
- January 18, 2021న్యూ ఢిల్లీ:భారత్లో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 13,788 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 145 మంది కరోనాబారినపడి మృతిచెందగా.. ఇదే సమయంలో 14,457 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు సంఖ్య 1,05,71,773కు చేరగా.. ఇప్పటి వరకు 1,02,11,342 మంది కోలుకున్నారు.. మృతుల సంఖ్య 1,52,419కు చేరుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,08,012 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్లో పేర్కొంది కేంద్ర ఆరోగ్యశాఖ.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?