3 నెలల్లో దేశం విడిచి వెళ్ళిన 83,000 మంది వలసదారులు
- January 18, 2021కువైట్: 2020 మూడో త్రైమాసికానికి సంబంధించి వెలుగు చూసిన తాజా గణాంకాల ప్రకారం మొత్తం 83,574 మంది వలసదారులు దేశం నుంచి శాశ్వతంగా బయటకు వెళ్ళిపోయారు. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలానికి సంబంధించిన గణాంకాలివి. దీంతో, లేబర్ మార్కెట్లో ప్రస్తుతం వర్క్ ఫోర్స్ 1.5 మిలియన్లకు తగ్గింది. ప్రభుత్వ ఏజెన్సీల్లో 29 శాతం మంది కంటే తక్కువ వలసదారులు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. వారిలో 65 శాతం మంది ఎడ్యకేషన్ హెల్త్ తదితర మంత్రిత్వ శాఖలకు సంబంధించిన కార్యాలయాల్లో పనిచేస్తున్నారు. కాగా, బిజినెస్ సెక్టార్లో కువైటీల సంఖ్య 4,248కి పెరిగింది. డొమెస్టిక్ వర్కర్స్ విభాగంలో తగ్గుదల గణనీయంగా కనిపించింది. మొత్తం 7385 మంది డొమెస్టిక్ వర్కర్స్ తగ్గారు.
తాజా వార్తలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు
- తుఫాను ప్రభావిత ప్రాంత నివాసితులకు శుభవార్త..!
- NRIలకు IFSCA పెట్టుబడి అవకాశాలపై సెమినార్
- ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
- సోషల్ మీడియాలో విమర్శలు.. ఉపాధ్యాయుడికి జరిమానా
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..