షార్జా ప్రైవేట్ స్కూల్ టీచర్స్కి 14 రోజులకు ఓసారి కరోనా టెస్ట్
- January 18, 2021
యూఏఈ: ప్రతి 14 రోజులకు ఓ సారి కరోనా టెస్ట్ (పిసిఆర్) చేయించుకోవాల్సిందిగా షార్జా ప్రైవేట్ స్కూల్ టీచర్లకు సూచించడం జరిగింది. ఈ మేరకు షార్జా ప్రైవేట్ ఎడ్యుకేషన్ అథారిటీ ఓ సర్కులర్ జారీ చేసింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఈ సర్క్యలర్ నిబంధన వర్తించదు. ఎస్పిఇఎ హెడ్ క్వార్టర్ని సందర్శించే క్రమంలో ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ స్టాఫ్ పిసిఆర్ నెగెటివ్ రిజల్ట్ని సమర్పించాలి. అది కూడా, 72 గంటల ముందు తీసుకున్న సర్టిఫికెట్ అయి వుండాలి. తమామ్ వేదికను అప్డేట్ చేసుకోవాల్సింది కూడా ప్రైవేటు ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్కి సూచించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్ఫారమ్లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!