షార్జా ప్రైవేట్ స్కూల్ టీచర్స్కి 14 రోజులకు ఓసారి కరోనా టెస్ట్
- January 18, 2021యూఏఈ: ప్రతి 14 రోజులకు ఓ సారి కరోనా టెస్ట్ (పిసిఆర్) చేయించుకోవాల్సిందిగా షార్జా ప్రైవేట్ స్కూల్ టీచర్లకు సూచించడం జరిగింది. ఈ మేరకు షార్జా ప్రైవేట్ ఎడ్యుకేషన్ అథారిటీ ఓ సర్కులర్ జారీ చేసింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఈ సర్క్యలర్ నిబంధన వర్తించదు. ఎస్పిఇఎ హెడ్ క్వార్టర్ని సందర్శించే క్రమంలో ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ స్టాఫ్ పిసిఆర్ నెగెటివ్ రిజల్ట్ని సమర్పించాలి. అది కూడా, 72 గంటల ముందు తీసుకున్న సర్టిఫికెట్ అయి వుండాలి. తమామ్ వేదికను అప్డేట్ చేసుకోవాల్సింది కూడా ప్రైవేటు ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్కి సూచించారు.
తాజా వార్తలు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA