అక్రమ నివాసితుల సంఖ్య 180,000
- January 19, 2021కువైట్ సిటీ:దేశంలో అక్రమంగా నివసిస్తున్నవారి సంఖ్య 180,000కి చేరింది. విజయవంతంగా అమ్నెస్టీని నిర్వహించినప్పటికీ అక్మ నివాసితులతో సమస్యలు ఎదురవుతూనే వున్నాయి. 35 దేశాలకు విమానాల్ని రద్దు చేయడంతో సమస్య తీవ్రతరమవుతోంది. 2500 మంది మాత్రమే తమ స్టేటస్ని మార్చుకోవడానికి ముందుకొచ్చారు. ఈ గ్రేస్ పీరియడ్ 31 జనవరితో ముగియనుంది. రెగ్యులర్ తనిఖీలకు కొంత విరామం ఇవ్వడంతో అక్రమ నివాసితుల సంఖ్య 130,000 నుంచి 180,000కి పెరిగింది.
తాజా వార్తలు
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్