కోవిడ్ నెగటీవ్ రిపోర్ట్ ఉంటేనే ఇన్ పేషెంట్ వార్డుల్లోకి అనుమతి
- January 19, 2021అబుధాబి: ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బంధువులు, మిత్రులను చూసేందుకు వచ్చే వారు ఇక నుంచి కోవిడ్ పీసీఆర్ రిపోర్ట్ తప్పనిసరిగా చూపించాలని అబుధాబి హెల్త్ సర్వీస్ కంపెనీ వెల్లడించింది. ఆస్పత్రుకి వచ్చే 24 గంటల్లో చేయించిన పీసీఆర్ నెటటీవ్ రిపోర్ట్ మాత్రమే అనుమతిస్తామని కూడా క్లారిటీ ఇచ్చింది. విజిటర్ల ద్వారా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని, పేషెంట్ల ఆరోగ్య భద్రత కోసమే పీసీఆర్ నెగటీవ్ రిపోర్ట్ తప్పనిసరి చేసినట్లు అధికారులు వివరించారు. ఇక కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు హోస్న్ యాప్ లో ఆధారాలు చూపిస్తే పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ అవసరం లేదని తెలిపారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..