దుమ్ము వాతావరణం: తగ్గనున్న విజిబిలిటీ
- January 23, 2021యూఏఈలోని పలు ప్రాంతాల్లో దుమ్ము వాతావరణం కనిపించనుందని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ (ఎన్సిఎం) వెల్లడించింది. ఈ మేరకు వెదర్ అలర్ట్ని ఆయా విభాగాలు విడుదల చేశాయి. వాహనదారులు, తమ వాహనాల బ్రేకులను సరి చూసుకోవాలనీ, వైపర్స్ పనితీరు సరిగ్గా వుందో లేదో చూసుకోవాలని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సూచించింది. టైర్ల పనితీరు కూడా గమనించుకోవాలని ఆర్టిఎ అప్రమత్తత ప్రకటన జారీ చేసింది. ముందు వెళుతున్న వాహనాలతో సేఫ్టీ డిస్టెన్స్ డబుల్ వుండేటట్లుగా చూసుకోవాలని కూడా కోరింది. వర్షంలో వెళుతున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ పట్ల మరింత అప్రమత్తంగా వుండాలి. వీలైనంతవరకు ముందు వాహనాల్ని ఓవర్ టేక్ చేయకపోవడమే ఉత్తమం. వెలుతురు సరిగానే వున్నా హెడ్ లైట్స్ వేసుకుని వాహనాలు నడపడం మంచిది.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్