నెల రోజుల్లో కరోనా బాధితుల కోసం ఫీల్డ్ హాస్పిటల్
- January 28, 2021షార్జా:షార్జాలోని అల్ సహియా ప్రాంతంలో కోవిడ్ 19 బాధితుల కోసమే ప్రత్యేకంగా ఫీల్డ్ హాస్పిటల్ని ప్రారంభించబోతున్నారు. మేజర్ జనరల్ సైఫ్ అల్ జరి అల్ షామ్సి (షార్జా పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ - లోకల్ ఎమర్జన్సీ మరియు క్రైసిస్ టీమ్ హెడ్) ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రత్యేకమైన వైద్య చికిత్స అవసరమైన వారికి ఈ కేంద్రం ఎంతో ఉపయోగకరంగా వుంటుందని ఆయన వివరించారు. నెల రోజుల్లో ఈ ఆసుపత్రి సిద్ధం కాబోతోంది. మరోపక్క, వ్యాక్సినేషన్ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోందని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వరా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా, ఇతరుల ఆరోగ్యాన్ని కూడా కాపాడినవారవుతారని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల