నెల రోజుల్లో కరోనా బాధితుల కోసం ఫీల్డ్ హాస్పిటల్
- January 28, 2021
షార్జా:షార్జాలోని అల్ సహియా ప్రాంతంలో కోవిడ్ 19 బాధితుల కోసమే ప్రత్యేకంగా ఫీల్డ్ హాస్పిటల్ని ప్రారంభించబోతున్నారు. మేజర్ జనరల్ సైఫ్ అల్ జరి అల్ షామ్సి (షార్జా పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ - లోకల్ ఎమర్జన్సీ మరియు క్రైసిస్ టీమ్ హెడ్) ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రత్యేకమైన వైద్య చికిత్స అవసరమైన వారికి ఈ కేంద్రం ఎంతో ఉపయోగకరంగా వుంటుందని ఆయన వివరించారు. నెల రోజుల్లో ఈ ఆసుపత్రి సిద్ధం కాబోతోంది. మరోపక్క, వ్యాక్సినేషన్ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోందని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వరా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా, ఇతరుల ఆరోగ్యాన్ని కూడా కాపాడినవారవుతారని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







