నెల రోజుల్లో కరోనా బాధితుల కోసం ఫీల్డ్ హాస్పిటల్
- January 28, 2021షార్జా:షార్జాలోని అల్ సహియా ప్రాంతంలో కోవిడ్ 19 బాధితుల కోసమే ప్రత్యేకంగా ఫీల్డ్ హాస్పిటల్ని ప్రారంభించబోతున్నారు. మేజర్ జనరల్ సైఫ్ అల్ జరి అల్ షామ్సి (షార్జా పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ - లోకల్ ఎమర్జన్సీ మరియు క్రైసిస్ టీమ్ హెడ్) ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రత్యేకమైన వైద్య చికిత్స అవసరమైన వారికి ఈ కేంద్రం ఎంతో ఉపయోగకరంగా వుంటుందని ఆయన వివరించారు. నెల రోజుల్లో ఈ ఆసుపత్రి సిద్ధం కాబోతోంది. మరోపక్క, వ్యాక్సినేషన్ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోందని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వరా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా, ఇతరుల ఆరోగ్యాన్ని కూడా కాపాడినవారవుతారని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్
- హైదరాబాద్లో జోరు వాన..
- హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్
- యూఏఈ వర్షాల్లో ముగ్గురు మృతి..!
- వరదల కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ కేసుల పెరుగుదల..!
- రుణాల చెల్లింపునకు సహెల్ యాప్లో కొత్త ఫీచర్
- దెబ్బతిన్న ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు… ఎమ్మార్
- మహిళను వేధించినందుకు ప్రవాసికి 5 సంవత్సరాల జైలు
- ఖతార్లో భారతీయ బైకర్కు సత్కారం
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్