స్పోర్టింగ్ యాక్టివిటీస్పై తాత్కాలిక సస్పెన్షన్
- January 29, 2021
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, స్పోర్ట్స్ అండ్ యూత్ వెల్లడించిన వివరాల ప్రకారం, తదుపరి నోటీసు వచ్చేదాకా స్పోర్టింగ్ యాక్టివిటీస్ని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, స్పోర్ట్స్ అండ్ యూత్ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందనీ, ప్రతి ఒక్కరూ ఈ ప్రకటనను పరిగణనలోకి తీసుకుని సంబంధిత అథారిటీస్కి సహకరించాలనీ మినిస్ట్రీ విజ్ఞప్తి చేసింది. కరోనా వ్యాప్తిని నివారించే క్రకమంలో ఏర్పాటైన సుప్రీం కమిటీ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









