స్పోర్టింగ్ యాక్టివిటీస్పై తాత్కాలిక సస్పెన్షన్
- January 29, 2021
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, స్పోర్ట్స్ అండ్ యూత్ వెల్లడించిన వివరాల ప్రకారం, తదుపరి నోటీసు వచ్చేదాకా స్పోర్టింగ్ యాక్టివిటీస్ని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, స్పోర్ట్స్ అండ్ యూత్ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందనీ, ప్రతి ఒక్కరూ ఈ ప్రకటనను పరిగణనలోకి తీసుకుని సంబంధిత అథారిటీస్కి సహకరించాలనీ మినిస్ట్రీ విజ్ఞప్తి చేసింది. కరోనా వ్యాప్తిని నివారించే క్రకమంలో ఏర్పాటైన సుప్రీం కమిటీ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







