స్పోర్టింగ్ యాక్టివిటీస్పై తాత్కాలిక సస్పెన్షన్
- January 29, 2021_1611902853.jpg)
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, స్పోర్ట్స్ అండ్ యూత్ వెల్లడించిన వివరాల ప్రకారం, తదుపరి నోటీసు వచ్చేదాకా స్పోర్టింగ్ యాక్టివిటీస్ని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, స్పోర్ట్స్ అండ్ యూత్ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందనీ, ప్రతి ఒక్కరూ ఈ ప్రకటనను పరిగణనలోకి తీసుకుని సంబంధిత అథారిటీస్కి సహకరించాలనీ మినిస్ట్రీ విజ్ఞప్తి చేసింది. కరోనా వ్యాప్తిని నివారించే క్రకమంలో ఏర్పాటైన సుప్రీం కమిటీ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష