వాటర్ బిల్లులో శానిటేషన్ షీజు
- February 01, 2021
దోహా:కహరామా వాటర్ కన్జంప్షన్ బిల్లుతోపాటుగా శానిటేషన్ ఫీజు కూడా ఇకపై జతచేయబడనుంది. ఫిబ్రవరి 2021 నుంచి కహరామా బిల్లుతోపాటుగా శానిటేషన్ ఫీజు చేర్చబడుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. నీటి వినియోగాన్ని రేషనలైజ్ చేసే క్రమంలో మెరుగైన సేవలు అందించేందుకుగాను ఈ నిర్ణయం తీసుకున్నారు. ఖతారీ పౌరులకు ఈ ఫీజు నుంచి మినహాయింపు లభిస్తుంది. నాన్ ఖతారీలు అలాగే ఎస్టాబ్లిష్మెంట్స్ మాత్రం శానిటేషన్ ఫీజుని చెల్లించాలి. ఉదాహరణకు వాటర్ బిల్లు 300 ఖతారీ రియాల్స్ అయితే, వేస్ట్ వాటర్ ఛార్జీలు 60 ఖతారీ రియాల్స్ మాత్రమే జత చేయబడతాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..