వాటర్ బిల్లులో శానిటేషన్ షీజు
- February 01, 2021
దోహా:కహరామా వాటర్ కన్జంప్షన్ బిల్లుతోపాటుగా శానిటేషన్ ఫీజు కూడా ఇకపై జతచేయబడనుంది. ఫిబ్రవరి 2021 నుంచి కహరామా బిల్లుతోపాటుగా శానిటేషన్ ఫీజు చేర్చబడుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. నీటి వినియోగాన్ని రేషనలైజ్ చేసే క్రమంలో మెరుగైన సేవలు అందించేందుకుగాను ఈ నిర్ణయం తీసుకున్నారు. ఖతారీ పౌరులకు ఈ ఫీజు నుంచి మినహాయింపు లభిస్తుంది. నాన్ ఖతారీలు అలాగే ఎస్టాబ్లిష్మెంట్స్ మాత్రం శానిటేషన్ ఫీజుని చెల్లించాలి. ఉదాహరణకు వాటర్ బిల్లు 300 ఖతారీ రియాల్స్ అయితే, వేస్ట్ వాటర్ ఛార్జీలు 60 ఖతారీ రియాల్స్ మాత్రమే జత చేయబడతాయి.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







