వాటర్ బిల్లులో శానిటేషన్ షీజు
- February 01, 2021
దోహా:కహరామా వాటర్ కన్జంప్షన్ బిల్లుతోపాటుగా శానిటేషన్ ఫీజు కూడా ఇకపై జతచేయబడనుంది. ఫిబ్రవరి 2021 నుంచి కహరామా బిల్లుతోపాటుగా శానిటేషన్ ఫీజు చేర్చబడుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. నీటి వినియోగాన్ని రేషనలైజ్ చేసే క్రమంలో మెరుగైన సేవలు అందించేందుకుగాను ఈ నిర్ణయం తీసుకున్నారు. ఖతారీ పౌరులకు ఈ ఫీజు నుంచి మినహాయింపు లభిస్తుంది. నాన్ ఖతారీలు అలాగే ఎస్టాబ్లిష్మెంట్స్ మాత్రం శానిటేషన్ ఫీజుని చెల్లించాలి. ఉదాహరణకు వాటర్ బిల్లు 300 ఖతారీ రియాల్స్ అయితే, వేస్ట్ వాటర్ ఛార్జీలు 60 ఖతారీ రియాల్స్ మాత్రమే జత చేయబడతాయి.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







