ఏ.పీలో కరోనా కేసుల వివరాలు
- February 01, 2021
అమరావతి:ఏ.పీలో క్రమంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది.. తాజా బులెటిన్ ప్రకారం.. ఏపీలో కొత్త కేసులు భారీగా తగ్గాయి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 21,922 కరోనా టెస్ట్లు నిర్వహించగా.. 64 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఒకరు మృతిచెందారు.. ఇదే సమయంలో 99 మంది కరోనా బాధితులు కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది ప్రభుత్వం. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 8,87,900కి చేరగా.. 7,154 మంది మృతిచెందారు.. ప్రస్తుతం 1,242 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటివరకు కరోనా బారినపడి 8,79,504 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇక, కరోనా టెస్ట్ల సంఖ్య 1,31,59,794కు పెరిగినట్టు ప్రభుత్వం బులెటిన్లో పేర్కొంది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







