ఏ.పీలో కరోనా కేసుల వివరాలు
- February 01, 2021
అమరావతి:ఏ.పీలో క్రమంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది.. తాజా బులెటిన్ ప్రకారం.. ఏపీలో కొత్త కేసులు భారీగా తగ్గాయి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 21,922 కరోనా టెస్ట్లు నిర్వహించగా.. 64 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఒకరు మృతిచెందారు.. ఇదే సమయంలో 99 మంది కరోనా బాధితులు కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది ప్రభుత్వం. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 8,87,900కి చేరగా.. 7,154 మంది మృతిచెందారు.. ప్రస్తుతం 1,242 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటివరకు కరోనా బారినపడి 8,79,504 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇక, కరోనా టెస్ట్ల సంఖ్య 1,31,59,794కు పెరిగినట్టు ప్రభుత్వం బులెటిన్లో పేర్కొంది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







