అవసరమైతేనే హెల్త్ సెంటర్లకు వెల్ళాలి: బహ్రెయిన్ హెల్త్ మినిస్ట్రీ
- February 03, 2021
మనామా:హెల్త్ మినిస్ట్రీ, తమ పౌరులు అలాగే రెసిడెంట్స్ ప్రభుత్వ హెల్త్ సెంటర్లకు అవసరమైతే తప్ప వెళ్ళడం తగ్గించాలని సూచించింది. కరోనా నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప, హెల్త్ సెంటర్లకు వెళ్ళడం మానాలన్నది బహ్రెయిన్ హెల్త్ మినిస్ట్రీ తాజా సూచన.ప్రతి ఒక్కరూ ఆన్లైన్ విధానం ద్వారా అపాయింట్మెంట్లు బుక్ చేసుకోవాల్సి వుంటుంది. హాట్లైన్ ద్వారా కూడా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు.హెల్త్ సెంటర్లను విజిట్ చేసే క్రమంలో చిన్న పిల్లల్ని తమ వెంట తీసుకెళ్ళకూడదు. మైనర్ ఆపరేషన్స్ అలాగే మహిళలకు రెగ్యులర్ చెకప్లు వంటివాటిని తాత్కాలికంగా రీ-షెడ్యూల్ చేయడం జరిగింది. రిమోట్ కౌన్సిలింగ్ సర్వీస్ని వినియోగించుకోవాల్సిందిగా రోగులకు సూచిస్తున్నారు అధికారులు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







