బహ్రెయిన్ లో మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్..కరోనా కట్టడికి కార్మిక శాఖ ఆదేశాలు
- February 07, 2021మనామా:కరోనా కట్టడికి ఆంక్షలను కఠినతరం చేస్తోంది బహ్రెయిన్. ఇందులో భాగంగా కార్మిక, సాంఘికాభివృద్ధి మంత్రిత్వ శాఖ కూడా తమ ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు చర్యలు చేపడుతోంది. ఇక నుంచి మంత్రిత్వ శాఖలో 70 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. హెడ్ క్వార్టర్స్ తో పాటు కార్మిక శాఖలోని కార్యాలయాల్లో విధులు నిర్వహించే వాళ్లంతా రేపటి నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రారంభించొచ్చని ఆదేశించింది. కార్మిక శాఖలో సేవలు పొందాలనుకునే వీలైనంత వరకు మంత్రిత్వ శాఖకు చెందిన అధికారిక వెబ్ సైట్ వినియోగించాలని అధికారులు సూచించారు. హాట్ లైన్ నెంబర్ 80008001కి కూడా కాల్ చేసి వివరాలు పొందవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- చోరీలకు పాల్పడుతున్న ప్రవాసులు అరెస్ట్
- డ్రగ్స్ కేసులో భారతీయ డీజేకి 25 ఏళ్ల జైలుశిక్ష..తీర్పుపై అప్పీల్
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు