యూఏఈలో కరోనా ఎఫెక్ట్...ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం
- February 07, 2021గల్ఫ్ దేశాలను సెకండ్ వేవ్ భయం వెంటాడుతోంది. దీంతో ఆంక్షలను కఠినతరం చేస్తూ వస్తున్నాయి. యూఏఈ కూడా ఇప్పటికే పలు రంగాలపై ఆంక్షలు విధిస్తూ వస్తోంది. ఇక ఇప్పుడు ప్రభుత్వ ఆఫీసులలో ఉద్యోగుల హజరును 30 శాతానికే పరిమితం చేసింది. మిగతా 70 శాతం మంది ఇంటి నుంచే పనులు నిర్వహించాలని ఆదేశించింది.
అంతేకాదు...ఆఫీసులకు రాకుండా ఆన్ లైన్లోనే పనులు చక్కబెట్టగలిగే రంగాలకు సంబంధించిన డిపార్ట్మెంట్లలో వందకు వంద శాతం ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ చేసుకోచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే 60 ఏళ్లు దాటిన వారు..దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న ఉద్యోగులు ఆఫీసులకు రాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ ను ఎంచుకోవాలని యూఏఈ ఆదేశించింది.
తాజా వార్తలు
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత
- బయోమెట్రిక్ ఫింగర్ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్ల జారీ
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్