వైరస్ లాక్ డౌన్: 550 షాప్స్ మూసివేత
- February 08, 2021_1612778228.jpg) 
            రియాద్:కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో అమల్లోకి తెచ్చిన నిబంధనలకు సంబంధించిన ఉల్లంఘనల నేపథ్యంలో 550 షాపుల్ని మూసివేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు మినిస్ట్రీ ఓ ప్రకటన చేసింది. 14,589 తనిఖీలు జరిగాయనీ, షాపులు అలాగే ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్తోపాటు పబ్లిక్ యుటిలిటీ మార్కెట్లపైనా తనిఖీలు నిర్వహించడం జరిగిందని మినిస్ట్రీ పేర్కొంది. తనిఖీల్లో 2,960 ఉల్లంఘనల్ని గుర్తించారు. ఈ క్రమంలో 550 షాపుల్ని మూసివేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో అందుబాటులోకి రెండు కొత్త పార్కులు..!!
- ఖతార్ లో టీన్ హబ్ యూత్ ఫెస్ట్ 2025 ప్రారంభం..!!
- యూఏఈలో నవంబర్ కు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!
- సౌదీ అరేబియా ఆదాయం SR270 బిలియన్లు..!!
- KD 170,000 విలువైన డ్రగ్స్ సీజ్.. ప్రవాసుడు అరెస్టు..!!
- మస్కట్ లో ఎయిర్ కండిషనర్ల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- 'రన్ ఫర్ యూనిటీ'లో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి
- సీఎం రేవంత్ రెడ్డితో సల్మాన్ ఖాన్ భేటీ..
- తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్ కొత్త కెరీర్..
- నెట్వర్క్ ఆస్పత్రులకు వన్టైం సెటిల్మెంట్ నిర్ణయం







