యూఏలో చిక్కుకుపోయినవారు స్వదేశానికి రావాలంటోన్న ఇండియా

- February 09, 2021 , by Maagulf
యూఏలో చిక్కుకుపోయినవారు స్వదేశానికి రావాలంటోన్న ఇండియా

యూఏఈ: కరోనా నేపథ్యంలో విధించిన ఆంక్షల కారణంగా దుబాయ్ మరియు అబుదాబీల మీదుగా సౌదీ అరేబియా వెళ్ళడానికి అవకాశం లేదని ఇండియన్ ఎంబసీ ఓ ప్రకటన ద్వారా పేర్కొంది. యూఏఈలో చిక్కుకుపోయిన భారతీయ ప్రయాణీకులు, స్వదేశానికి వచ్చేయాల్సిందిగా ఇండియన్ ఎంబసీ సూచించింది. సౌదీ అరేబియా అలాగే కువైట్ వెళ్ళాల్సిన ప్రయాణీకుల్లో చాలామంది యూఏఈలో చిక్కుకుపోయినట్లు ఎంబసీ తెలిపింది. ఆయా దేశాల్లో నిబంధనలు సడలించిన తర్వాత మాత్రమే, తమ ప్రయాణాల్ని రీ-ఫెడ్యూల్ చేసుకోవాల్సి వుంటుంది తప్ప, ఇప్పట్లో ఆయా దేశాలకు వెళ్ళడం సాధ్యం కాదని ఎంబసీ స్పష్టం చేసింది. నాన్ కువైటీలపై ఫిబ్రవరి 7న బ్యాన్ విధించాక, చాలామంది ప్రయాణీకులు చిక్కుకుపోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com