యూఏఈ సందర్శకులకు మార్షియన్ ఇంక్ స్టాంప్
- February 09, 2021
దుబాయ్: యూఏఈకి వచ్చేవారికి మార్షయన్ ఇంక్ స్టాంప్ను వారి పాస్పోర్టులపై వేయడం జరుగుతోంది. యూఏఈ తరఫున హోప్ ప్రోబ్, మార్స్ ఆర్బిట్లోకి నేడు ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఆ ఘనతకు గుర్తుగా ఈ ముద్రను వేస్తున్నారు అధికారులు. యూఏఈ ప్రభుత్వ మీడియా ఆఫీస్, దుబాయ్ ఎయిర్ పోర్ట్స్తో సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టింది. అరబిక్ అలాగే ఇంగ్లీషులో ‘మీరు ఎమిరేట్స్కి వచ్చారు.. ఎమిరేట్స్, మార్స్ని ఫిబ్రవరి 9న అందుకుంటోంది’ అనే అర్థం వచ్చేలా స్టాంప్ వేస్తున్నారు. ఫిబ్రవరి 7న కూడా స్పెషల్ స్టాంప్ కొందరికి వేయడం జరిగింది. మార్షియన్ వాతావరణానికి సంబంధించిన బొమ్మ కూడా ఈ స్టాంప్ మీద వుంటుంది. 2020 జులై 20న హోప్ ప్రోబ్, మార్స్ ప్రయాణానికి బయల్దేరింది.
తాజా వార్తలు
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!
- సోమాలిలాండ్ గుర్తింపును తిరస్కరించిన కువైట్..!!







