కొన్ని ఖాతాలను రద్దు చేయలేం..ట్విటర్
- February 10, 2021
న్యూఢిల్లీ:ట్విటర్ భారత ప్రభుత్వ ఆదేశాలను పాక్షికంగా అమలు చేసింది. రైతుల ఆందోళనలపై తప్పుడు ప్రచారం చేస్తున్న పాకిస్థాన్, ఖలిస్తాన్కు చెందిన 1178 ట్విటర్ ఖాతాలను బ్లాక్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించగా.. ట్విటర్ మాత్రం వాటిలో కొన్నింటినే బ్లాక్ చేసినట్లు బుధవారం వెల్లడించింది. అది కూడా కేవలం ఇండియా వరకు మాత్రమే పరిమితమని, ఇతర దేశాల్లో ఆ అకౌంట్లు పని చేస్తాయని తెలిపింది.
ఇక తాము మీడియా, జర్నలిస్టులు, ఉద్యమకారులు, రాజకీయ నాయకుల ఖాతాల జోలికి వెళ్లలేదని, అది భారత చట్టాల ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘించడమే అవుతుందని ట్విటర్ స్పష్టం చేసింది.గళాలు స్వేచ్ఛగా తమ వాదన వినిపించడానికి తమ మైక్రోబ్లాగింగ్ ఉన్నదని, ఎవరైనా ఎలాంటి అభిప్రాయాలైనా వ్యక్తం చేసేలా తాము మరింత మెరుగైన సేవలు అందిస్తామని తెలిపింది.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







