ఇ-లెర్నింగ్ కొనసాగింపుకి కువైట్ నిర్ణయం
- February 11, 2021
కువైట్: మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు మినిస్టర్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, మినిస్టీరియల్ రిజల్యూషన్ విడుదల చేశారు. ఇంటర్నెట్ ద్వారా విద్యాభ్యాసం 2020-21 విద్యా సంవత్సరం రెండో సెమిస్టర్ కూడా కొనసాగించేలా నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, ఈ నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చారు. పబ్లిక్ స్కూళ్ళు, రెలిజియస్ ఇనిస్టిట్యూషన్స్ అలాగే టీచింగ్ సెంటర్లకు ఇది వర్తిస్తుంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా భద్రతా చర్యలు చేపడుతోంది కువైట్, కరోనా నేపథ్యంలో.
తాజా వార్తలు
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!
- ప్రయాణికులకు సౌదియా గుడ్ న్యూస్..!!
- అబుదాబిలో ఫుల్ కోహ్లీ రెస్టారెంట్ మూసివేత..!!
- బహ్రెయిన్ జైళ్ల శాఖలో సంస్కరణలు..!!









