ఇ-లెర్నింగ్ కొనసాగింపుకి కువైట్ నిర్ణయం
- February 11, 2021
కువైట్: మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు మినిస్టర్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, మినిస్టీరియల్ రిజల్యూషన్ విడుదల చేశారు. ఇంటర్నెట్ ద్వారా విద్యాభ్యాసం 2020-21 విద్యా సంవత్సరం రెండో సెమిస్టర్ కూడా కొనసాగించేలా నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, ఈ నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చారు. పబ్లిక్ స్కూళ్ళు, రెలిజియస్ ఇనిస్టిట్యూషన్స్ అలాగే టీచింగ్ సెంటర్లకు ఇది వర్తిస్తుంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా భద్రతా చర్యలు చేపడుతోంది కువైట్, కరోనా నేపథ్యంలో.
తాజా వార్తలు
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!
- చక్కెర పానీయాల ఎక్సైజ్ పన్నుపై టాక్స్ అథారిటీ క్లారిటీ..!!
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!







